పోస్ట్‌లు

ఏప్రిల్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

మనుస్మృతి -The Law Code Of Manu

చిత్రం
మను స్మృతి (మానవ ధర్మ శాస్త్రం) : THE LAW CODE OF MANU  (CODE OF LAW) భృగు ప్రోక్తం ( భృగు మహర్షిచే చెప్పబడినది) "మను ధర్మ శాస్త్రం " కృతాయుగం లోను "గౌతమ స్మృతి " త్రేతాయుగం లోనూ "శంఖలిఖితుల రచన"  ద్వాపర యుగం లోనూ ప్రామాణికం అవగా ఈ కలియుగం లో "పారాశర స్మృతి" కే ప్రాముఖ్యత ఉన్నది అతి ప్రాచీనమైన సనాతనమైన ఋగ్వేదంలో "మనువు" ఆది ధర్మశాస్త్ర కర్తగా పేర్కొనబడ్డాడు, హైందవ ధర్మ శాస్త్రాలకు బాట వేసిన  "హైందవ జాతి పిత" గా మనువుని అభివ్యక్తీకరించాల్సివుంటుంది.,   ఇంతకీ మనువు ఎవరూ, మనుస్మృతి కి ఎందుకింత ప్రాథాన్యత సంతరించుకుంది.? 36 లక్షల సంవత్సరాల ప్రమాణం "చాతుర్యుగం" గా చెప్పబడెను  దీనినే "దైవ యుగం" అందురు అట్టి దైవ యుగాలు 71 అయితే  మన్వంతరం అనబడుతుంది, మనకు 14 మన్వంతరములు జరిగితే అది బ్రహ్మకి ఒక రోజుతో సమానం ప్రస్తుతం మనం ఏడవ వైవస్వత మన్వంతరంలో ఉన్నాము, మనుస్మృతి యందు పేర్కొనబడిన మనువు "స్వాయంభువు" బ్రహ్మ నుండి గ్రహించిన విషయాలని స్వాయంభువు మనువు భృగు మునీంద్రునకు ఉపదేశించినట్లు, భృగువు మానవాళికి మనుస్మృతి ...

ధర్మో రక్షతి రక్షితః

                "ధర్మో రక్షతి రక్షితః" శ్లో" ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః ! తస్మాధ్ధర్మో న హంతన్యో మా నో ధర్మో హతోఁవదీత్" తా: ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో అప్పుడు మనకు హాని తప్పదు ! కనుక ధర్మం ఎప్పుడూ నశింపకూడదు ధర్మానికి ఎవరైతే కీడు కలిగిస్తారో వారి నాశనం తప్పదు !! ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది !! శ్లో" వృషో హి భగవాన్ ధర్మ స్తన్య యః కురుతే హ్యలమ్!  వృషలం తం విదుర్దేవా స్తస్మాధ్ధర్మం న లోపయేత్ " తా: సదా సంపూజ్యమైనది ధర్మం కోర్కెలన్నిటినీ వర్షించుచునట్టి వృషము వంటిది అట్టి వృషమును ఎవడైతే అడ్డుకుంటాడో అతడు మహా ప్రమాదకారి శ్లో" ఏక ఏవ సహృద్ధర్మో నిధనేఁ ప్యనుయాతి యః! శరీరేణ సమం నాశం సర్వ మన్యద్ధి గచ్ఛతి " తా: ధర్మము అనేది ముఖ్యమైన మిత్రునివంటిది ఎందుకంటే మన మరణాంతరం అదొక్కటే మిత్రునిలా వెంబడిస్తుంది, మిగిలినవన్నీ మన దేహం తోనే నాశనం పొందుతాయి !!

సిరికి పుట్టింటివారు, హరికి అత్తింటివారు పద్మశాలీలు - Published In 2015

చిత్రం

సర్వోన్నత్ భారతీయ సంవిధాన్

చిత్రం