పోస్ట్‌లు

నవంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

జాతీయ తెలుగు సాహిత్య సదస్సులో ప్రసంగించిన డాక్టర్. మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"జాతీయ తెలుగు సాహిత్య సదస్సులో ప్రసంగించి, పత్ర సమర్పణ చేసిన జనగామ ప్రముఖ రచయిత డాక్టర్ మోహనకృష్ణ భార్గవ" - ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం, దార్శనికత అంశంపై పత్ర సమర్పణ చేసి ప్రసంగించిన జనగామ ప్రముఖ రచయిత మోహనకృష్ణ.. Video :  https://youtu.be/ezydG9CHm74 News :  https://trendingtelugunews.com/2022/11/18/vision-konda-laxman-bapuji/ గజ్వేల్, 17 గురువారం : జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సామాజిక కవి, రచయిత డాక్టర్ మోహనకృష్ణ భార్గవకు జాతీయ తెలుగు సాహిత్య సదస్సులో ప్రత్యేక గౌరవం దక్కింది. నేడు గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం, తెలుగు అధ్యయన శాఖ, తెలుగు భాషా సాంస్కృతిక శాఖ మరియు రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (RUSA), సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలుగు జాతీయ సాహిత్య సదస్సులో "బహుజన స్పూర్తి ప్రదాతలు" అనే అంశంపై పలువురు ప్రముఖ రచయితలు, సాహితీవేత్తలు, విశ్లేషకులు, విమర్శకులు, అధ్యాపకులతో జాతీయ సాహిత్య సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా జనగామ నుండి డాక్టర్ మోహనకృష్ణ భార్గవ పత్ర సమర్పణ ...